పాక్‌ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు!
కరాచీ: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డారెన్ డారెన్ సామీ త్వరలో పాకిస్తాన్‌ పౌరునిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్‌ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు చేసుకున్నాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పాకిస్తాన్ పౌరసత్వాన్ని పొందుతాడు. 2004లో విండీస్‌ తరఫున అరంగ్రేటం చేసిన సామీ ఆ జట్టుకు ఎన్నో …
దర్శకుడు శ్రీవాస్‌కు మాతృవియోగం
సాక్షి, రాజమండి:  టాలీవుడ్‌ దర్శకుడు శ్రీవాస్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్‌ తల్లి ఓలేటి అమ్మాజి(68) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామమైన పురుషోత్తపట్నంలో శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. అమ్మాజికి ఇద్…
కోహ్లిని ఊరిస్తున్న కెప్టెన్సీ రికార్డులు
హామిల్టన్‌: టీమిండియా కెప్టెన్‌  విరాట్‌ కోహ్లి ని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లి.. రెండో టీ20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కివీస్‌తో మూడో టీ20లో కోహ్లి 25 పరుగులు చేస్తే ఎంఎస్‌ ధోని రికార్డును బ్రేక్‌ చేస్తాడు. అంతర్జాతీయ టీ20ల్లో కెప్ట…
‘ధోని సీటును అలానే ఉంచాం’
ఆక్లాండ్‌: వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత భారత క్రికెట్‌ జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ కెప్టెన్‌  ఎంఎస్‌ ధోని కి ఇప్పటికీ సహచర క్రికెటర్ల నుంచి గౌరవం లభిస్తూనే ఉంది. భారత జట్టులో కొనసాగాలా వద్దా.. అనేది ధోనికే వదిలేశామని, వరల్డ్‌ టీ20కి అందుబాటులో ఉంటాడా.. లేదా అనేది అతని నిర్ణయంపైనే ఆధారపడుతుందని కె…
బాహుబలి కట్టడాలు కాదు కనీసం కార్లస్టాండ్లు లేవు
రేకుల షెడ్లు నిర్మించి ఇంధ్రభవనాలను కట్టినట్లు ధర్నాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటివరకు కనీసం ఎలాంటి రాజకీయ సభలలోను పాల్గొనని భువనేశ్వరిని సైతం తీసుకువచ్చి ధర్నా చేపించడంతోపాటు చివరకు రెండు ప్లాటినం గాజులు అమరావతికి దానం చేసినట్లుగా పేర్కొనడం చూస్తుంటే రెండు గాజుల కథను తలపిస్తుందన్నారు.…